Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ స్టేషన్‌లో 140 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 31, 2026 8:19 AM హైదరాబాద్General
సికింద్రాబాద్ స్టేషన్‌లో 140 ఈవీ ఛార్జింగ్ పాయింట్లు - Udayam
రూ.700 కోట్లతో పునర్నిర్మాణం జరుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 140 ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు చక్రాల వాహనాలకు 100, ద్విచక్ర వాహనాలకు 40 పాయింట్లు అందుబాటులోకి రానున్నాయి. స్టేషన్‌పై 500 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌తో పాటు స్మార్ట్ డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...