Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో సెంచరీతో చిత్తూరుకు విజయం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 06, 2026 1:56 PM చిత్తూరుGeneral
రెండో సెంచరీతో చిత్తూరుకు విజయం - Udayam
సౌత్‌జోన్ అండర్‌-23 మహిళల వన్డే టోర్నీలో శుభశ్రీ సెంచరీతో చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో అనంతపురంపై విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో శుభశ్రీ 122, గ్రీష్మ 58 పరుగులతో రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన అనంతపురం 50 ఓవర్లలో 6 వికెట్లకు 219 పరుగులు చేసింది. 220 పరుగుల లక్ష్యాన్ని చిత్తూరు 42.3 ఓవర్లలో ఛేదించగా, శుభశ్రీకి ఇది రెండో సెంచరీ.

Comments

G
Loading comments...