Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివపేట ఆలయంలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 10:48 AM సంగారెడ్డిGeneral
సదాశివపేట ఆలయంలో ప్రత్యేక పూజలు - Udayam
సదాశివపేటలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పురోహితులు శివలింగానికి అభిషేకాలు చేసి ‘ఓం నమః శివాయ’ నామస్మరణతో పూజలు కొనసాగిస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.

Comments

G
Loading comments...