వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి మంగళవారం పాలకొండలో పర్య టించారు. ఈ సందర్భంగా నాగావంశపు వీధి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు సకాలంలో ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

