Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సచివాలయ ఉద్యోగుల డిమాండ్లకు వైఎస్సార్సీపీ మద్దతు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 07, 2026 7:50 AM విశాఖపట్నంGeneral
సచివాలయ ఉద్యోగుల డిమాండ్లకు వైఎస్సార్సీపీ మద్దతు - Udayam
విశాఖలో సచివాలయ ఉద్యోగుల డిమాండ్లకు వైఎస్సార్సీపీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తెలిపారు. 9 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, GO 11 రద్దు చేయాలని, కనీస వేతనం రూ.30 వేలకు తగ్గకుండా నిర్ణయించాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. మూడు రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్న ఉద్యోగులకు ఆయన మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...