వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఆగస్టు 8న ప్రకటించిన సెలవును రద్దు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ రోజు సాధారణ పని దినంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులు యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాలని సూచించారు.
Comments
Loading comments...

