వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ అనంతరం హల్ద్వానీలో రామలీల మైదానంలో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఎస్సీ సెల్ ముథోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జిందాలే విశ్వంభర్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమాన్ని సమర్థించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ పాత్రపైనా విచారణ జరపాలని కోరారు.
Comments
Loading comments...

