వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో హూతీల దాడుల కారణంగా సౌదీ అరేబియా తన కీలకమైన 'ఈస్ట్-వెస్ట్' ఆయిల్ పైప్లైన్ను తాత్కాలికంగా మూసివేయడం ప్రపంచవ్యాప్తంగా చమురు కలవరం రేపింది.
భారత్ దిగుమతుల్లో సౌదీ వాటా 7-8 శాతంగా ఉండటంతో ప్రత్యక్ష కొరత పెద్దగా లేకపోయినా, అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్ల దేశీయంగా దిగుమతి బిల్లు భారీగా పెరిగే ప్రమాదముంది.
Comments
Loading comments...

