వార్తలకు తిరిగి వెళ్లండి

సరూర్నగర్ సర్కిల్లోని రంగారెడ్డి కోర్టు సబ్స్టేషన్లో 12.5 MVA ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యాన్ని 16 MVAకి పెంచి ప్రారంభించారు. ఇది సర్కిల్లో తొలి 16 MVA ట్రాన్స్ఫార్మర్గా అధికారులు తెలిపారు.
దీంతో 15 వేలకుపైగా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించబడనుంది. గ్రీన్హిల్స్, ఎన్టీఆర్ నగర్, డాక్టర్స్ కాలనీలతో పాటు మారుతీనగర్, భగత్సింగ్ నగర్ సబ్స్టేషన్లకు ప్రయోజనం కలగనుంది.
Comments
Loading comments...

