వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీను వైట్ల-శర్వానంద్ కాంబినేషన్లో ‘జార్జ్ క్రిష్’ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. చిత్ర టైటిల్ను విడుదల చేసిన మేకర్స్.. వచ్చే జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో శ్రీను వైట్ల సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. శర్వానంద్కు సంక్రాంతి సెంటిమెంట్ ఉండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

