Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీ ఎంట్రన్స్‌లో సన్హితకు రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 06, 2026 6:03 PM కామరెడ్డితెలంగాణ
పీజీ ఎంట్రన్స్‌లో సన్హితకు రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు - Udayam Digital
కామారెడ్డి పట్టణానికి చెందిన బీఎస్సీ బయోటెక్నాలజీ విద్యార్థిని సన్హిత పీజీ ప్రవేశ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించినట్లు కుటుంబ సభ్యులు, కళాశాల అధ్యాపకులు తెలిపారు. బుధవారం ఫలితాలు విడుదల కాగా, సన్హిత ప్రతిభతో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని అధ్యాపకులు, పట్టణవాసులు అభినందించారు.

Comments

G
Loading comments...