వార్తలకు తిరిగి వెళ్లండి

గార్లదిన్నె మండలం ట్రాక్టర్ నగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడ్డారు. విజయవాడలోని ఇంటి అద్దె అడ్వాన్స్ ఇస్తామని నమ్మించి ఫోన్ పే ద్వారా ఒక రూపాయి వేయించుకున్నారు. అనంతరం ఖాతా నుంచి మూడు విడతల్లో రూ. 30 వేలు కాజేశారు.
దీనిపై బాధితుడు శుక్రవారం సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

