Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ నేరాలు, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం

Follow Udayam on Google
sachin kumar Aug 19, 2026 5:38 PM కామరెడ్డిGeneral
సైబర్ నేరాలు, డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం - Udayam
ఎల్లారెడ్డి మండలం జంగమాయపల్లిలో బుధవారం డీఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలు, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సుబ్రహ్మణ్య చారి, సర్పంచ్ రాములు,

Comments

G
Loading comments...