Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 7:27 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం - Udayam
కొత్త తరహా సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ASP అంకిత సురానా సూచించారు. ప్రశాంతి నిలయంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిజిటల్ అరెస్ట్, నకిలీ పెట్టుబడులు, హనీ ట్రాప్, కేవైసీ, లోన్ యాప్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని DSP సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, మందిర నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...