వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్ వేధింపులతో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం గోదావరిలో దూకిన కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిపై విషప్రయోగం జరిగిందని భార్య సౌజన్య లేఖలో పేర్కొన్నారు.
నూకరాజు మరణ వాంగ్మూలం, కార్తికేయరెడ్డి సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సాధిక్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
Comments
Loading comments...

