వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ గురువారం నాటికి 90.03 శాతానికి చేరినట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. మొత్తం 2,51,357 మందికి గాను 2,26,295 మందికి పింఛన్లు అందించారు.
కలెక్టర్ విజయకృష్ణన్ అసకపల్లిలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. శతశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించగా, 94.43 శాతంతో సబ్బవరం మండలం తొలి స్థానంలో నిలిచింది.
Comments
Loading comments...
