వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని చింగం మాస పూజల కోసం ఆదివారం సాయంత్రం 5 గంటలకు తెరవనున్నారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా ఈనెల 17 ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
చింగం మాస పూజల అనంతరం ఆగస్టు 21 రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. ఓనం పండుగ పూజల కోసం ఈనెల 24న తిరిగి తెరవనున్నారు.
Comments
Loading comments...

