వార్తలకు తిరిగి వెళ్లండి

పలు సారాయి కేసుల్లో నిందితుడైన పిడింగొయ్యికి చెందిన వేముల మోహన్ బాలాజీ అలియాస్ బాలాజీపై పీడీ యాక్ట్ అమలు చేసి కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎక్సైజ్ అధికారి వై. శ్రీలత తెలిపారు. కలెక్టర్ నిర్బంధ ఉత్తర్వుల మేరకు అరెస్టు చేశామన్నారు.
నాటుసారాయి తయారీ, రవాణా, విక్రయాలను సహించబోమని హెచ్చరించారు. సమాచారం 14405కు ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

