Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు పురపాలక ప్రస్థానానికి 76 ఏళ్లు

Follow Udayam on Google
B RAJESH Sep 07, 2026 11:13 AM విజయనగరంGeneral
సాలూరు పురపాలక ప్రస్థానానికి 76 ఏళ్లు - Udayam
సాలూరు పట్టణం పురపాలక సంఘంగా ఏర్పడి 76 ఏళ్లు పూర్తయ్యాయి. 1950 సెప్టెంబర్ 26న అప్పటి గ్రామ పంచాయతీని ప్రభుత్వం గ్రేడ్-3 పురపాలక సంఘంగా గుర్తించింది. నాడు 13.58 మైళ్ల పరిధి ఉండగా.. పట్టణ విస్తరణతో 2001లో 19.55 మైళ్లకు పెంచి గ్రేడ్-2 పురపాలక సంఘంగా అప్‌గ్రేడ్ చేశారు.

Comments

G
Loading comments...