Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీరు అందించాలని ఎమ్మెల్యేకు రైతుల వినతి

Follow Udayam on Google
T. SRINU BABU Sep 08, 2026 12:07 PM పల్నాడుGeneral
సాగునీరు అందించాలని ఎమ్మెల్యేకు రైతుల వినతి - Udayam
పెదకూరపాడు నియోజకవర్గ రైతులు తమ పొలాలకు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ను కలిసి రైతులు వినతిపత్రం అందించారు. రైతుల సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే భాష్యం సంబంధిత అధికారులతో రైతుల సాగునీటి విషయమై మాట్లాడి, పొలాలకు సాగునీరు అందేలా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు. సాగర్ కుడికాలువ తాగునీటి కోసం విడుదల చేశారని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...