Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.9 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 06, 2026 11:05 PM విశాఖపట్నంGeneral
రూ.9 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
విశాఖ జీవీఎంసీ 8 వ వార్డులో రూ.9 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు. 25 వేల ఇళ్లకు నిరంతరం తాగునీటి సరఫరా కోసం రూ. 725 కోట్లతో చేపట్టనున్న రెండు ప్రాజెక్టులు 2028 నాటికి అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు ఇంకో రెండేళ్లలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు.

Comments

G
Loading comments...