Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.52.65 లక్షల బంగారం చోరీ.. 12 గంటల్లో కేసు ఛేదన

Follow Udayam on Google
Ram Sep 13, 2026 11:15 AM జాతీయంGeneral
రూ.52.65 లక్షల బంగారం చోరీ.. 12 గంటల్లో కేసు ఛేదన - Udayam
జైన్ జ్యువెల్ పార్క్‌లో గుమస్తాగా పనిచేస్తున్న షేక్ లాల్ సాహెబ్ 405 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌కు బానిసై అప్పులు కావడంతో దఫదఫాలుగా చోరీ చేసినట్లు వెల్లడించారు. సీసీ కెమెరా ఆధారాలతో ఇంట్లో , భీమవరంలోని రెండు దుకాణాల్లో దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును 12 గంటల్లో ఛేదించిన సీఐ రఘు ఆకుల , ఎస్‌ఐలు , సిబ్బందిని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అభినందించారు.

Comments

G
Loading comments...