Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ పట్టుబాటు

Follow Udayam on Google
sanjay Sep 17, 2026 8:55 PM జాతీయంGeneral
రూ.5 లక్షల లంచం తీసుకుంటూ కీసర ఎస్‌ఐ పట్టుబాటు - Udayam
కీసరలో రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్‌రెడ్డిపై ఏసీబీకి ఫిర్యాదు అందింది. కీసర చెరువు వద్ద రూ.5 లక్షలు తీసుకుంటుండగా ఎస్‌ఐను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Comments

G
Loading comments...