వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ వ్యాపారంతో కూడబెట్టిన రూ.3.02 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను (వ్యవసాయ భూమి, స్థలాలు, వాహనాలుబ్యాంక్ బ్యాలెన్స్) NDPS చట్టం కింద పోలీసులు జప్తు చేశారని
నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య తెలిపారు. మత్తు రహిత తెలంగాణే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

