Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 లక్షలతో సామూహిక మరుగుదొడ్లకు భూమిపూజ

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 4:45 PM కామరెడ్డిGeneral
రూ.3 లక్షలతో సామూహిక మరుగుదొడ్లకు భూమిపూజ - Udayam
బీర్కూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి సర్పంచ్ అరిగే ధర్మతేజ, ఎంపీడీవో శ్రీనిధి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. స్వచ్ఛభారత్, గ్రామపంచాయతీ ఉమ్మడి నిధులతో ఈ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 20 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో నిర్మించనున్న సామూహిక మరుగుదొడ్లకు మొత్తం రూ.3 లక్షలు కేటాయించారు.

Comments

G
Loading comments...