Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.2.52 కోట్ల విద్యుత్ బకాయిలు

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 8:26 AM మహబూబ్‌నగర్General
రూ.2.52 కోట్ల విద్యుత్ బకాయిలు - Udayam
భూత్పూర్ మండలం సర్వే నంబర్ 343లోని ఏవీఆర్ కన్స్ట్రక్షన్స్‌కు రూ.2.52 కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలని విద్యుత్ శాఖ నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందిన 15 రోజుల్లో బకాయిలు చెల్లించాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. భారీ బకాయిలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...