వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలం మోరంపూడిలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పంచాయతీ భవనానికి సోమవారం ఎంపీపీ షేక్ జబీన్ భూమి పూజ చేశారు.
ప్రస్తుతం తాత్కాలిక భవనంలో పంచాయతీ కార్యకలాపాలు సాగుతుండగా, సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో డీసీ ఛైర్మన్ గౌర్నేని అనిల్తో పాటు స్థానిక టీడీపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

