వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రూ.2,000 వరకు యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలక్ట్రానిక్ విధానంలో చేసే రూపే డెబిట్ కార్డు చెల్లింపులకూ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపింది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రుసుములు వసూలు చేయొద్దని పేర్కొంది.
Comments
Loading comments...

