Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఎగ్జిట్‌ రూల్స్‌ వేళ.. చైనాను వీడిన హువావే సీఈఓ..?

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 2:12 PM జాతీయంవాణిజ్యం
కొత్త ఎగ్జిట్‌ రూల్స్‌ వేళ.. చైనాను వీడిన హువావే సీఈఓ..? - Udayam
హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్‌ జెంగ్‌ఫీ కుటుంబంతో కలిసి చైనాను వీడారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కంపెనీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపుతో ఈ ప్రచారానికి బలం చేకూరిందని కొన్ని కథనాలు పేర్కొన్నాయి. టెక్‌ కంపెనీలకు చెందిన కొందరు చైనా పౌరుల విదేశీ ప్రయాణాలపై కొత్త ఆంక్షలు సెప్టెంబరు 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు వచ్చాయి.

Comments

G
Loading comments...