వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణానికి ఆదివారం అవగాహన ఒప్పందం కుదిరింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్, కలెక్టర్ సాయికాంత్ వర్మ హాజరయ్యారు.
1915 నాటి ఈ చారిత్రక లైబ్రరీ భవనం శిథిలావస్థకు చేరడంతో, ప్రముఖ వ్యాపారవేత్త చల్లా రాజేంద్రప్రసాద్ రూ.20 కోట్ల వ్యయంతో అన్ని ఆధునిక వసతులతో దీనిని నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు.
Comments
Loading comments...

