వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తెలిపారు. ఆముదార్లంకలో పల్లె పండుగలో భాగంగా రూ.85.70 లక్షలతో నిర్మించిన ఏడు సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు.
ఎస్సీ కాలనీలో రూ.9 లక్షలతో ఏర్పాటు చేసిన పైపులైన్ను ఆయన కుమారుడు మండలి వెంకట్రామ్తో కలిసి ప్రారంభించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

