వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపేట మండలం కోమటిపల్లి చౌరస్తా నుంచి ఐలాపూర్ గ్రామాల మధ్య రోడ్డును జనసేన కార్య కర్తలు బాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్డు పూర్తిగా చెడిపోయింది.
దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన జనసేన కార్యకర్తలు మట్టి పోసి రోడ్డును బాగు చేశారు.
Comments
Loading comments...

