వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని కల్లాలి వెళ్లే చౌరస్తాలో రోడ్డు ధ్వంసం అయ్యింది. వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉంటుందని స్థానికుల చెప్పారు. గుంతలు ఏర్పడడంతో వాహనదారులు అయోమయానికి గురవుతున్నారు.
వాహనదారులు నిత్యం ఈ రోడ్డు ద్వారా రాకపోకలు కొనసాగిస్తారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

