వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ - బెంగళూరు హైవేపై శంషాబాద్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు, శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.
రాత్రివేళ ప్రయాణాలు, వాహనదారుల నిర్లక్ష్యం కారణంగా నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో జాతీయ రహదారులు రక్తమోడుతున్నాయి.
Comments
Loading comments...

