Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్‌ నిద్రమత్తు: నలుగురు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 7:07 AM హైదరాబాద్General
డ్రైవర్‌ నిద్రమత్తు: నలుగురు మృతి - Udayam
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు బాల్య స్నేహితులు దుర్మరణం చెందారు. సొంతూరిలో వినాయక నిమజ్జనానికి వెళ్లి తిరిగి వస్తుండగా డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...