వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట జిల్లా ధన్వాడ ఆదర్శ పాఠశాల వసతిగృహంలో కలుషిత అల్పాహారం తిని 31 మంది ఇంటర్ విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అధికారులు వారిని ఆసుపత్రికి తరలించగా, ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ ఆదేశాలతో వంట ఏజెన్సీని రద్దు చేసి వార్డెన్ను తొలగించారు.
Comments
Loading comments...

