వార్తలకు తిరిగి వెళ్లండి

దొడ్డబళ్లాపురం శివార్లలోని లాడ్జిలో భార్య విద్యను గొంతు నులిమి హత్య చేసి పరారైన ఆనంద్, అనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ సభ్యుల వ్యతిరేకత మధ్య వివాహం చేసుకున్న వీరి మధ్య తలెత్తిన గొడవలతో ఈ దారుణ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

