వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని మినిగోనిపల్లి వద్ద కీలక రహదారుల నిర్మాణ పనులకు మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.
వారు మాట్లాడుతూ ఈ రహదారి పనులు పూర్తయితే దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుతుందని అన్నారు.
Comments
Loading comments...

