వార్తలకు తిరిగి వెళ్లండి
కొడంగల్ (కోస్గి)లో నేడు మధ్యాహ్నం 3 గంటలకు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు.
సభకు పార్టీ నాయకులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సభ నేపథ్యంలో స్థానికంగా రాజకీయ సందడి నెలకొంది.
Comments
Loading comments...

