Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వత్సవాయి: రూ.3.37 కోట్లతో రహదారుల పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:56 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
వత్సవాయి: రూ.3.37 కోట్లతో రహదారుల పనులకు శ్రీకారం - Udayam
వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో రూ.3.37 కోట్లతో 8 కి.మీ. మేర రహదారుల పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే శ్రీరామ్‌ రాజగోపాల్‌ (తాతయ్య) సోమవారం ప్రారంభించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించనున్నారు. నియోజకవర్గంలో మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమానికి తొలి ప్రాధాన్యమన్నారు.

Comments

G
Loading comments...