వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సెలవులకు ఇంటికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రణయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రెండేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు.
కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఉన్న ఎకరన్నర భూమిని అమ్ముకోవడంతో పాటు లక్షల్లో అప్పులపాలై దిక్కుతోచని స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

