వార్తలకు తిరిగి వెళ్లండి
జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద తీవ్రతకు లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా, స్థానికులు శ్రమించి బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

