వార్తలకు తిరిగి వెళ్లండి

కోహెడ మండలం శంకర్నగర్ శివారులో ఇటుక బట్టీల సమీపంలో రాజీవ్ రహదారిపై శనివారం జరిగిన ప్రమాదంలో స్విఫ్ట్ కారులో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. రహదారి పక్కన ఆగి ఉన్న కారును సిద్దిపేట నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న స్కార్పియో వెనుక నుంచి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న కోహెడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

