Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేటలో 29న NMC ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 3:10 PM తూర్పుగోదావరి General
రంగంపేటలో 29న NMC ఎన్నికలు - Udayam
రంగంపేట మండలంలోని 48 ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఎంఈవో శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందాయని పేర్కొన్నారు. ఈనెల 15న నోటిఫికేషన్, 18న ఓటర్ల జాబితా, 25న అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. 29న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ను ఎన్నుకుని కొత్త ఎస్ఎంసీ సమావేశం నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...