వార్తలకు తిరిగి వెళ్లండి

రజకులను ఎస్సీ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేస్తూ AP రజక ఎస్సీ సాధన కమిటీ నాయకులు మల్లేశ్వరరావు, శ్రీనివాసరావు సోమవారం గుంటూరు కలెక్టరేట్లోని PGRS కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

