వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సర్కారు బడులపై నమ్మకం పెరిగి ప్రవేశాలు అనూహ్యంగా పెరిగాయి. 'బడిబాట' ప్రచారం, 'తల్లికి వందనం' పథకం, డిజిటల్ బోధన మరియు విద్యా కానుక కిట్లు తల్లిదండ్రులను ఆకట్టుకున్నాయి.
కొత్త టీచర్ల నియామకం, పౌష్టికాహారం, నాణ్యమైన విద్యతో జిల్లాలో కొత్తగా 13,648 మంది చేరారు. దీంతో 1,396 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 97 వేలకు చేరి బడులు కళకళలాడుతున్నాయి.
Comments
Loading comments...

