వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కొత్తగా ఒమిక్రాన్ ఆర్ఎఫ్-5 వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై వైద్యులను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, మరణాలు సంభవిస్తున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ వైద్యం మానేసి సకాలంలో తగిన చికిత్స పొందడం చాలా ముఖ్యం.
Comments
Loading comments...

