వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో పేరుతో బియ్యం ధరలను మిల్లర్లు భారీగా పెంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పటికీ కృత్రిమ కొరత సృష్టించి కిలోకు రూ.10 నుంచి రూ.14 వరకు ధరలు పెంచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
శ్రీశ్రీ ఉమ్మడి జిల్లాలో వరి దిగుబడులు అధికంగా వచ్చినా ధరలు పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది.
Comments
Loading comments...
