Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దిమాగీ నక్సల్స్‌’పై రిజిజు క్లారిటీ

Follow Udayam on Google
మనీష్ Aug 16, 2026 9:02 PM ఆల్ ఇండియా జాతీయ
‘దిమాగీ నక్సల్స్‌’పై రిజిజు క్లారిటీ - Udayam
‘దిమాగీ నక్సల్స్‌’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష నేతలను ఉద్దేశించినవి కావని కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. మావోయిస్టులు, వేర్పాటువాద భావజాలానికి మద్దతిచ్చేవారినే ప్రధాని ఉద్దేశించారని తెలిపారు. రిజిజు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు పవన్‌ ఖేరా, జైరామ్‌ రమేశ్‌ వ్యంగ్యంగా స్పందించారు. పవన్‌ ఖేరా ఆయన పోస్టులో నంబర్ల తప్పును ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.

Comments

G
Loading comments...