Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం ధరలు పైపైకి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 6:22 AM హైదరాబాద్General
బియ్యం ధరలు పైపైకి - Udayam
బియ్యం ధరలు భారీగా పెరిగాయి. HMT, BPT, తెలంగాణ సోనా, జైశ్రీరామ్ బ్రాండ్ రైస్ క్వింటాల్‌పై రూ.1,000-1,200 వరకు పెరిగాయి. వివిధ రకాల బియ్యం కేజీ రూ.40-50 నుంచి రూ.60-70కి చేరింది. ఎల్‌నినో ప్రభావంతో వరిసాగు తగ్గుతుందన్న అంచనాలను వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...